14/11/2016
14-11-2016, ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్బంగా వికాస్ విహార్ మానసిక వికలాంగుల స్కూలు లో కీర్తన సేవా సమితి ఫౌండర్ & ప్రెసిడెంట్ మునంగి రాజు , పిల్లలతో కేక్ కట్ చేసి , పిల్లలకు పెన్నులు , పెన్సిల్ , స్కేల్ , స్వీట్స్ , పంపిణీ చేసారు , పిల్లలు పాటలు పాడారు , ఈ కార్యక్రమం లో కీర్తన సేవా సమితి ఫౌండర్ రాజు , సెక్రటరి శ్రీకాంత్ , నరసింహ , సభ్యులు మణి ,బాబు , శివ ,ప్రవీణ్ , గిరి లు.,, స్కూలు యాజమాన్యం ,టీచర్స్ పాల్గొన్నారు .